Header Banner

అసెంబ్లీలో రాజకీయ వార్! బడ్జెట్‌పై కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల తూటాలు?

  Wed Mar 12, 2025 11:15        Politics

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకానున్నారు. తాజా బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు, ప్రభుత్వ వ్యయ విధానం, లోటుపాట్లపై అధికార కాంగ్రెస్‌ను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసింది.

 

ఈ సందర్భంగా, రాష్ట్ర రైతుల సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై కేసీఆర్ తీవ్రంగా ప్రశ్నించే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!

టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!


అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KCRInAssembly #TelanganaPolitics #BudgetDebate #FarmersIssues #CongressVsBRS